కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య సుధీర్ఘకాలంగా వివాదం కొనసాగుతున్నది. ఈ వివాదం పరిష్కారం కోసం...
హరీష్ రావు కృష్ణా, గోదావరి నదీ జలాలు, పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తుండగా కెటిఆర్ రైతులకు యూరియా సరఫరాపై తప్పుడు...
జర్మనీలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ యువ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ ...
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది రేవంత్ రెడ్డి సర్కార్. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం...
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పౌరులకు హైదరాబాద్ సిటీ పోలీస్...
కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలతో నేత కార్మికులకు అన్యాయం జరుగుతోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల అపారెల్...
తెలంగాణ రాష్ట్రంలోని యాద్రాది జిల్లా చౌటుప్పల్ మండలానికి చెందిన గోశిక యశ్వంత్ కుమార్ (33) గుండెపోటుతో అమెరికాలోని డల్లాస్ లో...
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు...
ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం 15 వ వార్షికోత్సవం సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి బృందం...
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్లు (హిజ్రాలు) కూడా గౌరవప్రదమైన...