అక్కినేని అఖిల్ లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలిసిందే. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్.ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ లాంచ్ చేసిన కొత్తపోస్టర్ అభిమానులు, మూవీ లవర్స్లో క్యూరియాసిటీ పెంచేస్తోంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కూడా భాగం కాబోతున్నాడని ఇన్సైడ్ టాక్. అదెలా అంటే తాజా పోస్టర్లో టైగర్ లుక్తో పాటు లెనిన్ టైటిల్ లోగోను చూడొచ్చు. ఇంతకీ ఈ కొత్త పోస్టర్
హీరోలు వెంకటేష్, కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందు తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, అర్చన, జీ స్టూడి యోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ ఉత్సాహంగా, పండుగ వాతావరణంలో కనిపించారు. తెల్లటి పంచె, కుర్తా ధరించి, మెడలో
సూపర్స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేశ్బాబు తనయుడు జయకృష్ణని చిత్రసీమకు పరిచయం చేస్తూ అజయ్భూపతి తెరెక్కిస్తున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని కథానాయిక. డా.మోహన్బాబు పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. పి.కిరణ్ ఈ చిత్రానికి నిర్మాత. అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ సమర్పకుడు. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.తన మార్క్ ఇంటెన్సిటీతో అందమైన ప్రేమకథగా దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని,
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర. విడుదలపై ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చేసినట్లు తెలుస్తుంది. ఈ భారీ బడ్జెట్ విజువల్ వండర్ సినిమాను రాబోయే దసరా కానుకగా 2026, అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం సన్నాహలు చేస్తుంది. దర్శకుడు వశిష్ట ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎం.ఎం. కీరవాణి
టాలీవుడ్ స్టార్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులోనే కాకుండా ఇతర దక్షిణాది భాషల్లోనూ వరుస క్రేజీ ప్రాజెక్ట్లను అనౌన్స్ చేస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా కోలీవుడ్ మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారించిన ఈ బ్యానర్ తాజాగా తమ అధికారిక తమిళ్ ప్రొడక్షన్లో నాలుగో ప్రాజెక్ట్ను గ్రాండ్గా లాంచ్ చేసింది. ఇటీవల బైసన్తో మెప్పించిన కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు, యువ సంచలనం ధ్రువ్ విక్రమ్ కథానాయకుడిగా
టాలీవుడ్ సీనియర్ హీరో, కామెడీ కింగ్ అల్లరి నరేష్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అయితే ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని తన అభిమానులకు ఆయన ఒక అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 65వ సినిమా టైటిల్ను, ఫస్ట్ లుక్ పోస్టర్ను అధికారికంగా ప్రకటిస్తూనే, సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి రంభ ఊర్వశి మేనక అనే ఆసక్తికరమైన
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్. మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. వైజాగ్లో చిత్ర బృందం ట్రైలర్ విడుదల వేడుక నిర్వహించింది. ఇది రాయలసీమ బ్యాక్డ్రాప్లో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్నట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.
భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టిన దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి పేరు అగ్రస్థానంలో నిలుస్తుంది. ఆయన రూపొందించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించడమే కాకుండా, తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపును తీసుకొచ్చింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక అడ్వెంచర్ చిత్రం వారణాసి ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న రాజమౌళి ఖాతాలో తాజాగా మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం
హీరో సూర్య అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. హోంబలే ఫిలింస్ తమ తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించింది. సూర్య హీరోగా, దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రం రూపొందనుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గత కొన్ని రోజులుగా సూర్య-జ్ఞానవేల్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందనే వార్తలు వినిపించినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ను హోంబలే ఫిలింస్ నిర్మించనుండటం మాత్రం అభిమానులకు ఊహించని సర్ప్రైజ్గా మారింది.
విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఆదర్శ కుటుంబం (హౌస్ నెం.47) విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. వెంకటేష్ కెరీర్లో 77వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను గాంధీ జయంతి సందర్భంగా, అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. హారిక
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం రాకా. ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా, అది వెంటనే వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన ఓ అప్డేట్ అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతోంది. అదేంటంటే ఈ సినిమా హీరోయిన్గా రష్మిక మందన, అల్లు అర్జున్తో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుందట.
నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్ చిత్రాన్ని దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించారు. ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్లో విరాట్ కర్ణ హీరోగా నటించారు. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రే కర్, మురళీ శర్మ, దక్ష నాగార్కర్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సాంగ్
భారతీయ సినీ పరిశ్రమకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ ఎడిటర్ ఏ శ్రీకర్ ప్రసాద్కు ప్రపంచ ప్రఖ్యాత అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్ అకాడమీ) నుంచి అధికారిక ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం ద్వారా ఆయన అకాడమీ సభ్యుడిగా చేరే అవకాశం లభించడంతో భారతీయ సినీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ గౌరవంతో ఆయన రానున్న రోజులలో ఆస్కార్ నామినేషన్స్, విజేతలని నిర్ణయించే
దినేష్ కుమార్ హీరోగా, ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం వెంకట్రామయ్య గారి తాలూకా టీజర్, పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ఘనంగా జరిగింది. సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి క్రియేషన్స్ బ్యానర్పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, మహిళల భద్రత వంటి అంశాలు ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతూనే ఉంటాయి. పలువురు నటీమణులు, గాయకులు, సాంకేతిక నిపుణులు గతంలో ఈ అంశాలపై తమ అనుభవాలను పంచుకున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ సునీత చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇండస్ట్రీలో మహిళల భద్రతపై చర్చకు దారితీశాయి.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సునీత సినీ పరిశ్రమ మహిళలకు పూర్తిగా సురక్షితమైన ప్రదేశం కాదని స్పష్టం చేశారు. తాను ఇండస్ట్రీలో విజయవంతమైన
స్టార్ నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల మార్క్ను అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే సినిమా సాధిస్తున్న ఈ అద్భుత విజయంపై సమంత భర్త, నిర్మాత రాజ్ నిడిమోరు తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. సమంత స్టార్ పవర్ను చాలా మంది తక్కువగా అంచనా వేశారని
రాష్ట్రపతి భవన్లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 65 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు.ఈ విడతలో మొత్తం 2 పద్మ విభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేశారు. సినీ, సాహిత్య, వైద్య, క్రీడా తదితర రంగాల్లో విశేష కృషి చేసిన పలువురు ప్రముఖులు ఈ గౌరవాలను
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ దంపతులకు జూన్ 20, 2023న ఓ చిన్నారి జన్మించిన విషయం తెలిసిందే. ఆ పాపకు క్లీం కారా కొణిదెల అని నామకరణం చేశారు. అయితే క్లీం కారా పుట్టినప్పటి నుంచి ఆమె ముఖాన్ని ప్రపంచానికి చూపించలేదు. రీసెంట్గా రామ్ చరణ్ పెద్ది సినిమా గురించి క్లీం కారా వాయిస్తో అభినందనలు తెలిపింది. అయితే క్లీం
తెలంగాణ జానపద గీతాల్లో అద్భుత నాట్యాభినయాన్ని ప్రదర్శిస్తూ మంచి పేరు సంపాదించుకుంది నాగదుర్గ. ఆమె పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ సోషల్మీడియా లో రికార్డు స్థాయి వీక్షణలతో ప్రేక్షకుల్ని అలరించాయి. తాజాగా ఆమె కథానాయికగా అరంగేట్రం చేస్తున్నది. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుకుమార్, నిర్మాత బన్నీ వాసు తెరకెక్కిస్తుండటం విశేషం. తెలంగాణ నేపథ్య కుటుంబ కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రానికి వంశీ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు.
హన్మకొండ జిల్లాలోని హనుమాన్ నగర్లో అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి నిరంజన్ కుటుంబానికి టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ అండగా నిలిచారు. ఇటీవల ఈ బాలుడి కోరిక మేరకు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అయిన నిర్మాత బండ్ల గణేష్ సైతం స్పందించి, హన్మకొండలోని బాలుడి నివాసానికి చేరుకుని
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఎన్.బి.కె. 111 నుంచి మేకర్స్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. నేడు హీరోయిన్ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేస్తూ చిత్రంలో కాజల్ హీరోయిన్గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో గత కొన్ని వారాలుగా ఈ ప్రాజెక్ట్పై నెలకొన్న ఊహాగానాలకు ఫుల్స్టాప్ పడింది.ఈరోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో టాలీవుడ్ సినీ నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. జూన్ 22న సోమవారం వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా చిక్కడపల్లి పోలీసులు చేర్చారు. సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని 1 నుంచి 10వ నిందితులుగా పేర్కొన్నారు. మొత్తం 19 మందికి కోర్టు సమన్లు జారీ చేయగా, 23 మందిపై ఇప్పటికే పోలీసులు
డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా తెరకెక్కబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగాయి. రాఘవేంద్ర రావు, దిల్ రాజు, సురేశ్ బాబు, అల్లు అరవింద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తొలి షాట్ చిత్రీకరణ జరగ్గా, ఈ సినిమా రూ.200 కోట్లు వసూళ్లు చేయాలని కోరుకుంటూ అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు.
బాలీవుడ్ నటులు కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా సోషియో నేషనల్ డ్రామా ది ఇండియా స్టోరీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్స్ & స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చెత్తన్ డీకే దర్శకత్వం వహిస్తుండగా, సాగర్ బి. షిండే కథ, స్క్రీన్ప్లే అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుమిత్ బగడే,
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదల తేదీ విషయంలో కొనసాగుతున్న అనిశ్చితి మెగా ఫ్యాన్స్ను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్టీటీడీసీ) నూతన పాలకమండలి తొలి సమావేశం విజయవాడలో ఘనంగా జరిగినట్లు తెలుస్తుంది. ఈ సమావేశానికి కార్పొరేషన్ చైర్మన్ పి. భరత్ భూషణ్ అధ్యక్షత వహించగా, మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ పాల్గొని వివరాలను వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో బోర్డు డైరెక్టర్లుగా ఉన్న ప్రముఖ నటుడు సుమన్ తల్వార్, ఎస్. శివాజీ, బుర్రా సాయిమాధవ్, చదలవాడ శ్రీనివాసరావు, వివేక్ కూచిభొట్ల,
విజయ్ ఆంటోని హీరోగా, డైరెక్టర్ శశి డైరెక్షన్లో నటిస్తోన్న చిత్రం వంద దేవుళ్లు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.ఈవెంట్లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ శశి 20 ఏళ్ల నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం చేశారు. పదేళ్ల క్రితం నాకు బిచ్చగాడు సినిమాతో హీరోగా కొత్త లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ వంద దేవుళ్లు సినిమాతో రాబోతున్నామన్నారు.
సూపర్స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేశ్బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణని చిత్రసీమకు పరిచయం చేస్తూ అజయ్భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. రవీనా టాండన్ కుమార్తె రషా తడాని కథానాయికగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని పి.కిరణ్ నిర్మిస్తున్నారు. అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలన్నీ సినిమాపై అంచనాలు పెంచాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని మూడో పాటకు చెందిన అప్డేట్ని మేకర్స్
ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండుగ ఫిఫా వరల్డ్ కప్ 2026 ఘనంగా ప్రారంభమైంది. కెనడాలోని టొరంటో సిటీలో జరిగిన రెండవ ఓపెనింగ్ వేడుకలలో స్టేజ్పై బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్, గ్లోబల్ ఐకాన్ నోరా ఫతేహి తన పర్ఫార్మెన్స్తో దుమ్మురేపింది. కెనడా వర్సెస్ బోస్నియా మ్యాచ్కు ముందు జరిగిన ఈ వేడుకల్లో ఆమె వేదికపై నిప్పులు చెరిగే డ్యాన్స్ మూమెంట్స్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. రెడ్ కలర్ అవుట్ఫిట్లో మెరిసిపోయిన నోరా ఫతేహి,
వడ్డే నవీన్ హీరోగా నటించిన చిత్రం ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. దర్శకుడు కమల్ తేజ్ నార్ల తెరకెక్కించిన ఈ చిత్రంలో రాశీ సింగ్ కథానాయికగా నటించారు. వడ్డే క్రియేషన్స్ బ్యానర్పై స్వయంగా వడ్డే నవీన్ నిర్మించిన ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ను ఘనంగా విడుదల చేశారు.ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిరుబాబీ2 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వాల్తేరు వీరయ్య భారీ బ్లాక్బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబో మరోసారి చేతులు కలపడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా తమిళనాడులోని
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రామ్ చరణ్ తన కెరీర్లోనే అత్యంత భిన్నమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఆయన నటన, ఎమోషనల్ సన్నివేశాలు, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. అయితే సినిమా విజయంతో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రపై మాత్రం
రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా కుటుంబ కథా చిత్రం ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. ప్రియా భవానీ శంకర్ కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్కు మంచి స్పందన లభించిందని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్ నుంచి కొన్ని స్టిల్స్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రియా భవానీ స్పందించారు. ఇరుముడి సినిమా
హైదరాబాద్ చిత్రపురి వేదికగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త సంచలనానికి తెరలేచింది. బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా వెండితెరపై మాయచేసేందుకు సిద్ధమవుతున్న సిద్ధుగాడి లవ్ స్టోరీ చిత్ర టీజర్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్లో అత్యంత వైభవంగా, సినీ ప్రముఖుల కోలాహలం మధ్య జరిగింది. మనోజ్ కుమార్ హీరోగా, మోహన సిద్ధి మరియు శృతి శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సావిత్రమ్మ నిర్మించగా, రమేష్ చెరుకూరు
నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఈసారి మరింత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే అభిమానులు బాలయ్య పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతుండగా, ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు పలు సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలతో బాలయ్య బర్త్డే ఉత్సవాలను పండుగలా జరుపుతోంది. ఈ వేడుకల్లో భాగంగా హైదరాబాద్లో భోళా బాలయ్య పేరుతో రూపొందించిన ప్రత్యేక
సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా సుధీర్స్ జోకర్ పేరుతో ఓ సినిమా రూపొందుతున్నది. అయేషా కథానాయికగా పరిచమం అవుతున్న ఈ చిత్రానికి పీఎస్ సునీల్ పుప్పాల దర్శకుడు. విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మాతలు. చిత్ర కథానాయిక అయేషా పుట్టినరోజు సందర్భంగా, ఇందులో ఆమె పోషిస్తున్న షాలినీ అనే పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు అందించారు. ఈ
హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న యువతరం సినిమా తెల్ల కాగితం. రమేష్ బండ్రెడ్డి దర్శకుడు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. యువతరం మెచ్చే యూత్ఫుల్ ఎమోషనల్ ప్రేమకథగా ఈ సినిమా రాబోతున్నదని ఫస్ట్లుక్ చెబుతున్నది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని, యువతకు
19వ శతాబ్దంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి. విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయిక. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా వందరోజుల షూటింగ్ పూర్తి చేసుకున్నది. ఈ విషయాన్ని ప్రకటన ద్వారా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది నేడు విడుదలై పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ఈ నేపథ్యంలో సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటూ హీరోయిన్ జాన్వీ
మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ఇరుముడి నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్ను విడుదల చేయగా, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఒక ప్రత్యేకమైన సాంగ్ అప్డేట్ను మేకర్స్ అధికారికంగా పంచుకున్నారు. గత కొన్ని రోజులుగా అభిమానుల నుంచి వస్తున్న భారీ రిక్వెస్ట్లను పరిగణనలోకి
తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్, ఆమె భర్త, ప్రముఖ సినీ దర్శకుడు సుందర్ సి. తమ కుమార్తె అవంతిక వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి విజయ్ నివాసానికి వెళ్లిన ఖుష్బూ దంపతులు, తమ కుమార్తె అవంతిక, కాబోయే అల్లుడు శ్రవణ్ శ్రీనివాసన్ ల వివాహ పత్రికను ఆయనకు అందజేసి
దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన, అమెరికన్ నటి జో శర్మ హీరోయిన్గా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్) మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి విశేష ఆదరణ పొందింది. జో శర్మ, సమ్బీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఐఎండీబీ లో 9.1/10, బుక్ మై షోలో 9.6/10 వంటి అద్భుతమైన రేటింగ్స్ను సాధించింది. ప్రముఖ
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంకా మోహన్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కించుకుంది. నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఆమె తాజా చిత్రం మేడ్ ఇన్ కొరియా గ్లోబల్ వైడ్గా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఈ సూపర్ హిట్ చిత్రం సాధించిన అద్భుతమైన సక్సెస్ తర్వాత, కొరియా టూరిజం ఆర్గనైజేషన్ ప్రియాంకా మోహన్ను కొరియా
అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా శ్రీనివాస మంగాపురం. హీరోగా జయకృష్ణ ఘట్టమనేని పరిచయం అవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు అన్న కొడుకుగా భారీ అంచనాల మధ్య ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో, జెమినీ కిరణ్ తన చందమామ కథలు బ్యానర్పై ఈ
రవికుమార్ సీరపు కథ, స్క్రీన్ప్లే అందించడంతోపాటు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ది రెడ్ బ్యాగ్. టాలీవుడ్ విలన్, హర్యానా యాక్టర్ కబీర్ దుహన్ సింగ్ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రంలో పాపులర్ నటి రాశీ కీలక పాత్ర పోషిస్తుంది. రాధ్య, స్నేహా సింగ్, ఆకాంక్ష ఫీ మేల్ లీడ్ రోల్స్లో నటిస్తుండగా, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి ప్రసాద్ బెహరా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ మూవీలో
రామ్ చరణ్ నటించిన యాక్షన్ డ్రామా చిత్రం పెద్ది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించింది. రామ్ చరణ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు. గ్రామాలకు సాధికారతను అందించే కాన్సెప్ట్తో ఈ సినిమా ఉంటుందని చెప్పాను. ఇది అందరినీ
సిరి క్రియేషన్స్ బ్యానర్ పై శేఖర్ మోడల్ రచనా దర్శకత్వంలో తానే హీరోగా నటిస్తూ రూపొందించిన సినిమా ఒక్క అడుగు. సినీ ప్రముఖులు విఎన్ ఆదిత్య, అశోక్ కుమార్, సముద్ర, పద్మిని నాగులపల్లి, రామ సత్యనారాయణ, సత్య మాస్టర్ చేతుల మీదగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ జరిగింది. నటుడు మురళి, సత్య మాస్టర్, ఎంవి రఘు, నిర్మాత పద్మిని నాగులపల్లి, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అశోక్
రామ్ చరణ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పెద్ది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తగా, ఇప్పుడు ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో దూసుకెళ్తున్నాయి. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా, జగపతిబాబు, దివ్యేందు శర్మ,
హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదల తేదీ తాజాగా ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ లాంగ్ వీకెండ్ను టార్గెట్ చేస్తూ ఈ డేట్ను లాక్ చేసినట్లు తెలుస్తుంది. సార్, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్లతో జోరుమీదున్న వెంకీ అట్లూరి, ఈసారి సూర్యతో
మెగా పవర్స్టార్ రామచరణ్ నటించిన పెద్ది సినిమా విడుదల ముందు ఎగ్జిబిటర్లు డిమాండ్ చేసిన పర్సంటేజీల వివాదం సద్దుమణిగింది. అగ్ర కథానాయకుడు చిరంజీవి జోక్యంతో పర్సటేజీల వివాదం వాయిదా పడింది. బుధవారం చిరంజీవితో ఎగ్జిబిటర్లు మరోసారి సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం పెద్ది చిత్రాన్ని రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. జూన్ 30 తర్వాత విడుదల అయ్యే చిత్రాలకు పర్సంటేజీ విధానం వర్తింపజేస్తామని అన్నారు. ఈ మేరకు
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఇండస్ట్రీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సమ్మర్ హాలిడేస్ అనే సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు. ఈ మాట చెప్పడానికి తాను భయపడనని పేర్కొన్నారు. అలాగే సమ్మర్ హాలిడేస్ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. ఇండస్ట్రీ ప్రస్తుతం చాలా
పురుష సినిమాతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. మూవీ ప్రమోషన్స్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో బత్తుల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మా దర్శకుడు వీరు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. నాకు ఈ జర్నీలో ఆయన ఎంతో
చిన్ననాటి అందమైన జ్ఞాపకాలను గుర్తుకు తెస్తూ వినోదప్రధానంగా రూపొందిస్తున్న బాలల చిత్రం సమ్మర్ హాలీడేస్. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకర్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. బాలనటి, మనశంకర వరప్రసాద్గారు ఫేమ్ ఖుషి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. ప్రతి ఒక్కరికి వేసవి సెలవుల్లోని బాల్య జ్ఞాపకాలను గుర్తుకు తెస్తూ ఆద్యంతం నాస్టాల్జిక్ ఫీల్తో
నటుడు శివకార్తికేయన్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం సెయోన్. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ మధురైలో గ్రాండ్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కొత్త పోస్టర్లో శివకార్తికేయన్ ఎంతో ఇంటెన్స్ అండ్ రగ్గడ్ లుక్లో, కోపంతో రగిలిపోతూ
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సుధీర్ జోకర్. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం. ఈ చిత్రాన్ని విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. అయేషా కథానాయికగా పరిచయమవుతున్నది. సుడిగాలి సుధీర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్తో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో సుడిగాలి సుధీర్ ప్లేయింగ్ కార్డ్స్ను పట్టుకొని కనిపిస్తున్నారు. ఇది మైండ్గేమ్ ప్రధానంగా సాగే వినోదాత్మక చిత్రమని, సుడిగాలి సుధీర్ పాత్ర నవ్యరీతిలో సాగుతుందని
టాలీవుడ్ యంగ్ హీరో విరాజ్ అశ్విన్, స్టార్ హీరోయిన్లు రెజీనా కాసాండ్రా, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మరీచిక. సతీష్ కాసెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా చిలకా ప్రోడక్షన్ బ్యానర్పై రాజీవ్ చిలకా, మేఘన చిలకా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సస్పెన్స్, లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అధికారిక ట్రైలర్ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ సినిమా
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా మైథికల్ థ్రిల్లర్ చిత్రం వృషకర్మ. కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ని రాజస్థాన్లో పూర్తిచేసుకున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, స్పర్ష్ శ్రీవాస్తవ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ
స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ లెజెండరీ నటి శ్రీదేవి వారసురాలిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఇప్పటివరకు భారీ కమర్షియల్ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించిన జాన్వీ, ఇప్పుడు తన ఫోకస్ను తెలుగు సినిమాలపై ఎక్కువగా కేంద్రీకరిస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పెద్ది. రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా
అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ కామిక్ ఎంటర్టైనర్ వెల్కమ్ టు ది జంగిల్ అఫీషియల్ టీజర్ నేడు విడుదలైంది. ప్రముఖ వెల్కమ్ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ మూడో భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండగా, తాజాగా విడుదలైన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. దట్టమైన అడవి నేపథ్యంలో సాగే యాక్షన్, అంతులేని కామెడీ, మరియు భారీ విజువల్స్ ఈ టీజర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బాలీవుడ్
ప్రపంచ సినీ, ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించే ప్రతిష్ఠాత్మక వేడుక కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ మరోసారి తన స్టైలిష్ లుక్తో అందరి మనసులు దోచుకున్నారు. ఫ్రెంచ్ రివియేరాలో ఉదయం కలల ప్రపంచాన్ని తలపించేలా కనిపించిన అలియా, సాయంత్రం రెడ్ కార్పెట్పై మరింత గ్లామరస్గా మెరిసి అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. లొరియల్ పారిస్ బ్రాండ్ అంబాసిడర్గా కేన్స్ రెడ్ కార్పెట్పై అడుగుపెట్టిన అలియా,
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. ఫీమేల్ సెంట్రిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుండటంతో సినీ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. మొదట ఈ సినిమాను మే 15న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని అనివార్య
తెలుగమ్మాయి శ్రీలీలకు తమిళంలోనూ మంచి క్రేజే ఉంది. రీసెంట్గా పరాశక్తి సినిమాతో తమిళ ప్రేక్షకుల్ని పలకరించింది శ్రీలీల. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా, ఈ తెలుగందానికి మాత్రం మంచి గుర్తింపే దక్కింది. ఆమె మాట్లాడుతూ నేను డాక్టర్ని. అనుకోకుండా యాక్టర్ని కూడా అయ్యాను. ఈ రెండూ నాకు గర్వకారణాలే. ఈ క్రెడిట్ మా అమ్మవల్లే నాకు దక్కింది. జీవితంలో జయాపజయాలు సహజం. అపజయం ఎదురైనప్పుడు ఓ గంట ఏడుస్తాను.
వరుణ్సందేశ్ నటిస్తున్న తాజా చిత్రం నా వైఫ్ మిస్సింగ్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సైకలాజికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకురాలు. శివ కంఠంనేని, ఆర్.వెంకటేశ్వర రావు నిర్మాతలు. తొలి సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్ క్లాప్నివ్వగా, అశోక్కుమార్ కెమెరా స్విఛాన్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించామని, ఆద్యంతం అనూహ్య మలుపులతో ఆకట్టుకునే కథ ఇదని, వైఫ్ ఎందుకు మిస్ అయిందనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తుందని మేకర్స్
రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చి బాబు సానా దర్శకత్వం. ఫస్ట్-లుక్ పోస్టర్ల, రెండు చార్ట్ బస్టర్ పాటలు, రెండు డిఫరెంట్ గ్లింప్స్, ప్రతి అప్డేట్కు అద్భుతమైన స్పందన లభించింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన పెద్ది, జూన్ 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్, శివ రాజ్కుమార్,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్డీసీ) చైర్మన్గా ప్రముఖ పంపిణీ దారుడు పీ భరత్భూషణ్ నియమింపబడ్డారు. భరత్భూషణ్ సినీఅభిమాని. గత 20ఏండ్లుగా చలనచిత్ర పంపిణీదారుడిగా కొనసాగుతున్న ఆయన, ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రజలకు అందించి, అభిరుచిగల డిస్ట్రిబ్యూటర్గా పేరుగాంచారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఆయన్ను
బాలీవుడ్ స్టార్ డ్యాన్సర్, నటి నోరా ఫతేహి మరోసారి ప్రపంచ ఫుట్బాల్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఫిఫా వరల్డ్కప్ ముగింపు వేడుకల్లో తన అద్భుతమైన డ్యాన్స్ ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నోరా, ఇప్పుడు ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రారంభ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మెగా టోర్నీ ఓపెనింగ్ సెరెమనీకి సంబంధించిన ప్రముఖుల జాబితాను నిర్వాహకులు తాజాగా విడుదల
స్టార్ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే కానుక అందించింది. యువ దర్శకుడు రవికిరణ్ కోల దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం రౌడీ జనార్థన. ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో విజయ్ ఇంటెన్స్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. అతడి గుండెపై హీరోయిన్ కాలుపెట్టగా, ప్రపంచంతో పోరాడే మొండివాడు, కానీ ప్రేమకు మాత్రమే
ప్రముఖ రచయిత, నటుడు మరియు దర్శకుడు పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తాజా చిత్రం ఆపరేషన్ అరుణారెడ్డి.3 ఇడియట్స్ మూవీస్ సమర్పణలో, యుపి సినిమా లైన్స్ మరియు కుసుమ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ శర్మ, ఆయేషా ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుధాకర్ ఛాయాగ్రహణం అందించగా, మహదేవ్ ఏలేందర్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాకు సంబంధించి
ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం అగధ. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ను నేడు విడుదల చేయగా, ఈ టీజర్ ఈవెంట్లో ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ
శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సెయాన్. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఆమె జన్మదినం సందర్భంగా ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో ఆమె సంప్రదాయ వస్త్రధారణలో డివోషనల్ టచ్తో కనిపిస్తున్నది. మురుగన్స్వామిని (కార్తికేయుడు) స్ఫురించేలా ఆమె కూర్చున్న విధానం ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఈ సినిమాలో ఆమె ఆత్మవిశ్వాసం మూర్తీభవించిన గ్రామీణ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఎపిక్ విశ్వంభర సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా నటి త్రిష కృష్ఱన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఆమె క్యారెక్టర్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ పోస్టర్లో త్రిష ట్రెడిషనల్ లుక్లో డివైన్ ఔరాతో కనిపిస్తూ ఆకట్టుకుంది. అయితే ఇది కేవలం గ్లామర్ పాత్ర మాత్రమే కాదని, కథలో కీలక పాత్ర పోషించబోతుందని స్పష్టమైన
త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఫన్ ఫిల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అరవింద్ మండ్యం లోటస్ క్రియేటివ్ వరక్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు ఇప్పటికే ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. భవిష్యత్తులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉండబోతోందనే ఆసక్తికరమైన కాన్సెప్ట్తో పాటు,
టాలీవుడ్ నటుడు శర్వానంద్ కథానాయకుడిగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా భోగి. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుడగా తాజాగా ఈ సినిమా నుంచి కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలో అనుపమ కందుల సులోచనా రాణి అనే గ్రామీణ యువతిగా కనిపించబోతుంది. చేతిలో క్యారేజీ, మోదుగ ఆకులు పట్టుకుని ఉన్న పోస్టర్ ప్రస్తుతం ప్రేక్షకులను
ప్రముఖ సీనియర్ దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ అగధ. హారర్ జానర్లో రాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది. ఈ సినిమా ద్వారా తమిళ నటి వనితా విజయ్ కుమార్ కుమార్తె జోవిక విజయ్ కుమార్ టాలీవుడ్కు పరిచయం అవుతున్నారు. చిత్రంలో ఆమె హరిణి అనే పవర్ఫుల్ పాత్రను పోషిస్తుండగా, దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ను చిత్రబృందం విడుదల
తరుణ్ భాస్కర్ న్యూ-ఏజ్ ఎంటర్టైనర్ గాయపడ సింహంతో అలరించబోతు న్నా రు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం. పవన్ సాదినేని సమర్పణలో ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజరు కష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. తాజాగా హీరో దుల్కర్ సల్మాన్ ఈ చిత్ర ట్రైలర్ను లాంచ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంట్లో పెళ్లి సంబరాలు ప్రారంభమయ్యాయి. తన ప్రేయసి కావ్యారెడ్డితో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 29న తిరుమలలో వీరి వివాహ వేడుక జరగనుండగా, కుటుంబ సభ్యులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి కొడుకు ఫంక్షన్ ని నిర్వహించారు. ఇందులో రాయల్ లుక్లో కనిపించారు. తిరుమలలో జరగనున్న ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాల
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్గా పేరున్న రాఖీ సావంత్ ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని, విడాకులు తీసుకున్న ఆమె మూడో పెళ్లి గురించి మాట్లాడుతూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాపై సెటైర్లు వేసింది. ప్రియాంకా చోప్రా తనకంటే వయసులో చాలా చిన్నవాడైన నిక్ జోనాస్ను పెళ్లి చేసుకోవడాన్ని ఉద్దేశించి రాఖీ వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది.నా వయస్సులో సగం వయస్సున్న కుర్రాళ్లను ఇష్టపడేందుకు తానేమీ
టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ఈ నగరానికి ఏమైంది కి సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈఎన్ఈ రిపీట్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం థాయ్లాండ్లో శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ తన మార్కు మేకింగ్తో ఈ సినిమాను మరింత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన కొత్త పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. మొదటి భాగంలో గోవా వెళ్ళిన గ్యాంగ్,
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం జైలర్ 2. ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. ఈ భారీ ప్రాజెక్ట్ గురించి తాజాగా కీలక అప్డేట్ వెలువడింది. చిత్ర బృందం అధికారికంగా షూటింగ్ పూర్తయిందని ప్రకటించడంతో, అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు
టాలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు రవిబాబు స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తూ రూపొందించిన చిత్రం రేజర్. ఈ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా తాజాగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. క్రైమ్ మరియు యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ను చూస్తుంటే, ఈ చిత్ర కథాంశం ఒక చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ఓ వ్యక్తి శక్తివంతమైన రాజకీయ మరియు నేర వ్యవస్థతో
బాలీవుడ్ విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా రూపొందుతున్న పతి పత్ని ఔర్ వో డో చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయడంతో పాటు, విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. 2019లో కార్తీక్ ఆర్యన్ హీరోగా వచ్చి సూపర్ హిట్ సాధించిన పతి పత్ని ఔర్ వో చిత్రానికి ఇది సీక్వెల్గా రాబోతుంది. తాజాగా విడుదలైన పోస్టర్లో
మద్రాస్ హైకోర్టులో ప్రముఖ నటి తమన్నా భాటియాకు భారీ షాక్ తగిలింది. సుమారు 16 ఏళ్లుగా సాగుతున్న సుదీర్ఘ న్యాయ పోరాటంలో చివరకు ఆమెకు చుక్కెదురైంది. గతంలో పవర్ సోప్స్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసిన తమన్నా, తన ఒప్పంద కాలం ముగిసిన తర్వాత కూడా ఆ సంస్థ తన ఫోటోలను ప్రకటనల్లో వాడుకుందని ఆరోపిస్తూ 2011లో కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా ఫోటోలు వాడినందుకు గాను
మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ కేసు కీలక మలుపు తిరగబోతుంది. ఈ కేసులో మరో నిందితురాలిగా ఉన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అప్రూవర్గా మారబోతుంది. ఈ విషయాన్ని ఆమె ఢిల్లీ కోర్టుకు తెలిపినట్లు సమాచారం. దీనిపై స్పందించిన కోర్టు, తను అప్రూవర్గా మారాలనుకుంటున్న విషయాన్ని ఈ కేసును విచారిస్తున్న ఈడీకి చెప్పాలని సూచించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రకారం,అప్రూవర్గా మారాలనుకుంటున్న విషయాన్ని జాక్వెలిన్ ముందుగా విచారణ
స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తుండగా, తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ తస్సాదియ్య వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి అద్భుతమైన బాణీలు అందించగా, తస్సాదియ్య పాట ఒక ఫ్యామిలీ
అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్ నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ఎట్టా ఎట్టా వీడియో సాంగ్ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించగా, థమన్, ఎస్ శ్రీ కృష్ణ కలిసి పాడారు. థమన్ సంగీతం అందించాడు.కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది.
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఒక శక్తివంతమైన కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆలియా భట్ కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే
అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్ నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ఎట్టా ఎట్టా వీడియో సాంగ్ను ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది.
యాక్షన్ హీరో గోపీచంద్ మరో భారీ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భరతవర్ష అనే పవర్ఫుల్ టైటిల్తో కొత్త సినిమాను ప్రకటించారు. టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక సినిమా పై ఒక్కసారిగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియోలో గోపీచంద్ యోధుడిగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. శత్రువులను ధైర్యంగా ఎదుర్కొంటూ యుద్ధరంగంలో విరుచుకుపడే సన్నివేశాలు గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ కలిసి
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న కాయడు లోహర్ నేడు పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో కాయడు రెట్రో లుక్లో అలరిస్తుంది. ఈ చిత్రానికి రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం
విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో వెంకట్ హీరోగా రూపుదిద్దుకున్న భారీ మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరుడు. ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మరియు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా, తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా స్థాయిని మరింత పెంచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ వేడుకలో చిత్ర యూనిట్ పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ వేడుకలో హీరో వెంకట్ మాట్లాడుతూ సినిమా
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా, దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తూ సరికొత్త మైలురాయిని అధిగమించింది. గతంలో బాహుబలి 2, పుష్ప 2 వంటి చిత్రాలు అన్ని భాషల్లో కలిపి భారీ వసూళ్లు సాధించినప్పటికీ, కేవలం హిందీ వెర్షన్లోనే రూ.1000 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన
వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ కొరియన్ కనకరాజు. రితికా నాయక్ కథానాయిక. ఇండో-కొరియన్ నేపథ్యంలో హారర్-కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ను చిత్ర బృందం ఘనంగా ప్రారంభించింది. ఈ చిత్రంలోని మొదటి పాట కమ్సాహంనిదా ప్రోమోను తాజాగా విడుదల చేయగా, దీనికి విశేష స్పందన లభిస్తోంది. సంగీత దర్శకుడు ఎస్. థమన్, వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ
చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర. మల్లిడి వశిష్ఠ డైరెక్షన్. త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా, అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశ్వంభర చిత్రాన్ని జులై 10న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఇప్పటికే పలు రకాల తేదీలు తెరపైకి రావడంతో అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్కు గుడ్బై చెప్పబోతున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె కావ్య రెడ్డితో ఆయన వివాహం నిశ్చయమైంది. రీసెంట్గా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంటకు సంబంధించిన లగ్నపత్రిక వేడుక ఘనంగా జరిగింది. అత్యంత సన్నిహితులు, బంధువుల మధ్య జరిగిన ఈ కార్యక్రమం చాలా సాదాసీదాగా, కానీ ఆనందోత్సాహాల మధ్య పూర్తయ్యింది. ఈ లగ్నపత్రిక వేడుకలోనే పెళ్లి ముహూర్తాన్ని ఏప్రిల్ 29గా ఖరారు
రాజస్థాన్లో వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన తాజాగా కుటుంబ సభ్యులు, బంధువుల కోసం కర్ణాటకలోని విరాజ్పేట్ లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుక కొడవ సంప్రదాయాల నడుమ అద్భుతంగా జరిగి, అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. విరాజ్పేట్లోని ప్రసిద్ధ సెరినిటీ హాల్ లో జరిగిన ఈ రిసెప్షన్లో కొడవ సంస్కృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రష్మిక మందన్న సంప్రదాయ కొడవ శారీలో మెరిసిపోగా, విజయ్ దేవరకొండ కూడా
బాలీవుడ్ యువ నటి అనన్యా పాండే, కిల్ సినిమాతో మెప్పించిన లక్ష్య జంటగా నటిస్తున్న కొత్త సినిమా చాంద్ మేరా దిల్. ఈ సినిమా మే 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా తాజాగా టీజర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. హైదరాబాద్ నేపథ్యంలో రాబోతున్న ఈ టీజర్ చూస్తుంటే, ఇదొక స్వచ్ఛమైన క్యాంపస్ లవ్ స్టోరీ అని అర్థమవుతోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలో ఆరవ్, చాందిని అనే ఇద్దరు విద్యార్థుల మధ్య
హీరో నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాడ్ బాయ్ కార్తీక్. విధి యాదవ్ హీరోయిన్. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేష్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇన్నిరోజులు లవర్ బాయ్ గా అలరించిన నాగశౌర్య, ఈసారి పూర్తి
హీరో అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్ డెకాయిట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. డెకాయిట్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా
మత్తువదలరా ఫేం రితేశ్ రాణా దర్శకత్వంలో కమెడియన్ సత్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం జెట్లీ. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా నటిస్తోంది. వెన్నెల కిషోర్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్ మంచి ఆసక్తిని కలిగించడంతో పాటు సినిమా రిలీజ్ కోసం ప్రజలు ఎదురు
బండ్ల గణేష్ కుమార్తె జనని బండ్ల పెండ్లి పీటలెక్కబోతున్నారు. ఈ శుభకార్యానికి సంబంధించి తొలి అడుగుగా ఇంట్లో పసుపు కుంకుమ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఆ దేవుడి ఆశీస్సులు, మా పెద్దల దీవెనలతో త్వరలో మా ఇంట్లో జరగబోయే శుభకార్యం. చిరంజీవి సూర్యతేజ చిలుకూరి మరియు చిరంజీవి లక్ష్మీ
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Email Us: info@mytelugunri.com
Contact: 9123456789
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.
Email: editor.mytelugunri@gmail.com
Contact: +91-7893860141
US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105
Email: support@mytelugunri.com
My Telugu NRI @2025. All Rights Reserved.