టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో స్కాట్లాండ్లో మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. స్థానిక అప్హాల్ కమÖ్యనిటీ ఎడ్యుకేషన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకుడు టీడీ జనార్దన్ వర్చువల్గా ప్రసంగించారు. ప్రవాసాంధ్రులు టీడీపీకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణప్రసాద్ పొట్లూరి, డాక్టర్ శ్రీకాంత్ లావు, రమేశ్ గోల్కొండ పాల్గొన్నారు.


