బహుళజాతి ఆటో రంగ దిగ్గజం, జర్మనీకి చెందిన సంస్థ ఫోక్స్వ్యాగన్.. భారీగా ఉద్యోగులను తొలగించనున్నది. జర్మనీ ప్లాంట్లలో నాల్గింటిని మూసేయాలని...
ప్రధాని నరేంద్రమోడీతో అమెజాన్ కంపెనీ సీఇఓ ఆండీ జెస్సీ ఢిల్లీలో భేటీ అయ్యారు. భారత్లో అమెజాన్ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది....
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన వినియోగదారులకు భారీ షాకిచ్చింది. భారత్ లో మ్యాక్బుక్, ఐప్యాడ్ ఉత్పత్తుల ధరలను భారీగా...
వాట్సాప్ గ్లోబల్ సీఈవోగా క్రెడ్ వ్యవస్థాపకుడు కుణాల్ షా నియమితులయ్యారు. విల్ క్యాత్కార్ట్ స్థానంలో వాట్సాప్ సీఈవోగా కుణాల్ షా...
అమెజాన్లో ప్రైమ్ డే సేల్ 2026 ప్రారంభం కానుంది. జూలై 4 నుండి జూలై 6 వరకు ప్రైమ్ డే...
స్పేస్ఎక్స్ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ ఇప్పుడు ట్రిలియనీర్ అయ్యారు. ఆయన సంపద ఇప్పుడు లక్ష కోట్లు దాటేసింది. తాజాగా...
పెరిగిన ఇంధన ధరలతో విమానయాన సంస్థలు, టికెట్ చార్జీలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే చార్జీలు పెరిగితే ప్రయాణికులు తగ్గిపోయే వీలున్నదని...
కరెన్సీ మార్కెట్లో రూపాయి పతనాన్ని స్వేచ్ఛగా కొనసాగనివ్వాలని, మరికొంత కాలం ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ)...
పశ్చిమాసియా లో సంక్షోభం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరల భారంతో ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసులను కుదించిన ఎయిరిండియా ఇప్పుడు మరో...
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇంధన...