టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ సీఈవోగా ఉన్న సుందర్ పిచాయ్ వేతనం భారీగా పెరిగింది. ఆయన వేతనాన్ని మూడేళ్ల కాలానికిగాను...
హైదరాబాద్లో లగ్జరీ హోటల్ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్స్. రూ.350 కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతున్న ఈ...
అమెరికాకు చెందిన ప్యాక్స్ సిలికా తో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది. ప్యాక్స్ లికా డిక్లరేషన్పై రెండు దేశాలు సంతకాలు చేశాయి....
వర్కింగ్ కల్చర్ను ఏఐ మార్చేస్తోంది. రాకెట్లా దూసుకెళ్తున్న ఏఐని ఇప్పుడు కొన్ని కంపెనీలు వరప్రసాదంలా భావిస్తున్నాయి. ఉద్యోగుల చేత ఏఐని...
కృత్రిమ మేధస్సు (ఏఐ)లో సరికొత్త సంచలనం, అమెరికాకు చెందిన కంపెనీ ఆంథ్రోపిక్తో, భారతీయ ఐటీ రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటైన...
దేశంలో ప్రస్తుతం ఎక్కువగా వినియోగిస్తున్న కరెన్సీ రూ.100, రూ.500. అయితే, ఈ నోట్లు త్వరలో మారబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది...
వాల్మార్ట్ కు చెందిన ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మినిట్స్ పేరుతో...
వాట్సాప్ తన వెబ్ వెర్షన్ లో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. కొత్తగా వాయిస్, వీడియో కాలింగ్ ఆప్షన్లను అందుబాటులోకి...
చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రిజర్వ్బ్యాంక్ (ఆర్బీఐ) గుడ్న్యూస్ చెప్పింది. మెరుగైన పనితీరు, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉన్న ఎంఎస్ఎంఈలకు ఇచ్చే...
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ ఇండియా హైదరాబాద్లో రెండో షోరూంను ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ...